ఆర్థిక వృద్ధి రేటులో 11వ స్థానంలో ఉన్న భారతదేశం.. నేడు ఆరోస్థానానికి చేరుకుందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. పార్లమెంట్లో బడ్జెట్ను చదివి వినిపిస్తున్నారు పీయూష్ గోయల్. నాలుగున్నరేళ్లలో రెండంకెల్లో ఉన్న ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించగలిగాం. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు Read More

No comments:
Post a Comment