తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధును కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం చేయనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2 హెక్టార్లలోపు(ఐదు ఎకరాలు) ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రత్యక్షంగా రైతుల బ్యాంకు Read More

No comments:
Post a Comment