Thursday, January 31, 2019

మోదీ రైతుబంధు.. ఏటా 6 వేలు

piyush goyal budget 2019

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధును కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం చేయనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2 హెక్టార్లలోపు(ఐదు ఎకరాలు) ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రత్యక్షంగా రైతుల బ్యాంకు Read More

No comments:

Post a Comment