ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు మొత్తం 1.53కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చినట్లు తాత్కాలిక ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2025 నాటికి ప్రతీ ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలకు 143 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 22 పంటలకు కనీస మద్దతు ధరను 1.5రెట్లు పెంచినట్లు చెప్పారు. 2019-20లో Read More

No comments:
Post a Comment