తాత్కాలిక బడ్జెట్ అంటూ లోక్సభ ఎన్నికలకు ముందు ఓట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పినా.. పూర్తిస్థాయి బడ్జెట్లాగే వరాల జల్లు కురిపించింది. రైతులు, వేతన జీవులు, అసంఘటిత కార్మికులకు వరాలు ప్రకటించింది. ఆదాయ పన్ను పరిమితిని పరోక్షంగా రూ.6.5 లక్షల వరకు పెంచింది. ఏడాదికి రూ.5 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్న వేతన జీవులకు ఫుల్ ట్యాక్స్ రీబేట్ అని ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ Read More

No comments:
Post a Comment