కేంద్ర మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ను రూ. 27,84,200 కోట్లకు అంచనా వేశారు.
-పెన్షన్లు - 1,74,300 కోట్లు
-రక్షణ రంగం - 3,05,296 కోట్లు
-ప్రధాన సబ్సిడీల కోసం - 2,96,684 కోట్లు
-వ్యవసాయం, దాని అనుంబంధ రంగాలకు - 1,49,981 కోట్లు
-వాణిజ్యం మరియు పరిశ్రమలకు - 27,660 కోట్లు Read More

No comments:
Post a Comment