దేశంలోని రైతులతో పోలిస్తే తెలంగాణ రైతులు అదృష్టవంతులు. మోదీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో దేశవ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని ప్రకటించింది. ఇది తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతు బంధుతో పోలిస్తే చాలా చిన్నది. కేంద్రం ప్రకటించిన రైతుబంధు ఎకరాలతో నిమిత్తం లేకుండా ఒక రైతుకు సంవత్సరానికి కేవలం 6 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. ఇక్కడ మరో కండీషన్ పెట్టింది. ఐదు Read More

No comments:
Post a Comment