Friday, February 1, 2019

దేశంలో 5.45 లక్షల ఓడీఎఫ్‌ గ్రామాలు

piyush goyal budget 2019

స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న భారతీయులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 98శాతానికి పైగా పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తిచేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు Read More

No comments:

Post a Comment