ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య రక్షణ పథకమైన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటి వరకు 10 లక్షల మంది రోగులు వైద్యం చేయించుకున్నారని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని గోయల్ వెల్లడించారు. జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ Read More

No comments:
Post a Comment