Friday, February 1, 2019

ఆయుష్మాన్ భారత్.. 10 లక్షల మంది రోగులకు వైద్యం

ఆయుష్మాన్ భారత్.. 10 లక్షల మంది రోగులకు వైద్యం


ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య రక్షణ పథకమైన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటి వరకు 10 లక్షల మంది రోగులు వైద్యం చేయించుకున్నారని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని గోయల్ వెల్లడించారు. జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ Read More

No comments:

Post a Comment