తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం..కాపీ కొట్టిందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. కేంద్ర బడ్జెట్పై ఇవాళ ఆమె తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేసీఆర్ రైతు బంధు స్కీమ్నే కేంద్రం కాపీ కొట్టిందని, కానీ అది సరిగాలేదన్నారు. తెలంగాణ Read More

No comments:
Post a Comment